చంద్రబాబు నాయుడుకు పొన్నం ప్రభాకర్ లేఖ

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

కేసీఆర్ సభలో కేటీఆర్ హాజరు కాలేకపోవడానికి కారణం ఏమిటి?

జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే…

సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జీఏడీ…

కేసీఆర్ ప్రతిపక్ష హోదాపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్

సాక్షి డిజిటల్ న్యూస్: ‘2023 ఎన్నికల్లో ఓడించా. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జీరోను చేశాం. పంచాయతీ ఎన్నికల్లో ఓడించాం.మున్సిపల్ ఎన్నికల్లో పాతరేశాం.జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఘోరి కట్టాం’…

మహిళలపై అన్యాయం చేశారని డీఎంకే

అక్షర ఆయుధం : ‘డీఎంకే తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలు నష్ట పోయారు… దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి. దేశంలో సగం జనాభా మహిళలే. ఈ విషయాన్ని ఇండి…

బీఆర్ఎస్‌లో విభేదాలు రగిలించాయి

అక్షర ఆయుధం : తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని ఆయన ఆరోపించారు. తెలంగాణ మంత్రి అడ్లూరి…

సీఎం చంద్రబాబు బర్త్‌డే స్పెషల్

అక్షర ఆయుధం : పటమట అన్న క్యాంటీన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జన్మదినం సందర్భంగా అల్పాహారం తీసుకున్నారు. అల్ఫాహారం తీసుకున్న తర్వాత ప్రభుత్వ పథకాల…

సీఎం చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ ఇతర నేతలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు…

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్…

రైతులకు ఊరటగా రైతుభరోసా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ జమ

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలోని రైతన్నలకు గుడ్ న్యూస్. రైతు భరోసా రెండో విడత నిధులను సోమవారం విడుదల చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన…