సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జీఏడీ…

కేసీఆర్ ప్రతిపక్ష హోదాపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్

సాక్షి డిజిటల్ న్యూస్: ‘2023 ఎన్నికల్లో ఓడించా. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జీరోను చేశాం. పంచాయతీ ఎన్నికల్లో ఓడించాం.మున్సిపల్ ఎన్నికల్లో పాతరేశాం.జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఘోరి కట్టాం’…

సీఎం చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ ఇతర నేతలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు…

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్…

రైతులకు ఊరటగా రైతుభరోసా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ జమ

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలోని రైతన్నలకు గుడ్ న్యూస్. రైతు భరోసా రెండో విడత నిధులను సోమవారం విడుదల చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన…

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ పత్రాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున లోక్‌భవన్‌కు వెళ్లి…

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్లు రూ. 5కే పేదల ఆకలి తీర్చుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్న క్యాంటీన్లకు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి…

టవర్ల నిర్మాణానికి టైమ్‌లైన్ ఖరారు 2028

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా రాజధాని అమరావతిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని…

రాహుల్ గాంధీకి రూ.1000 కోట్లు కేటాయింపుపై విమర్శలు

జనం న్యూస్: తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దానిమీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని…

ఆర్టీవో కార్యాలయాల నిర్వహణలో మార్పులు

జనం న్యూస్: ప్ర‌ధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహ‌నాలు…