వైఎస్సార్ కాంగ్రెస్ శక్తి రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు : వైఎస్ జగన్

జనం న్యూస్: ఓటీటీలో ప్రపంచ లీడర్‌గా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ హైదరాబాద్‌కు వచ్చేసింది. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. నెట్…

స్టూడెంట్స్ సంక్షేమానికి మరో అడుగు

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ పోస్ట్ మెట్రిక్ చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది. పోస్ట్‌మెట్రిక్ విద్యార్థుల స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు…

ప్రజా సేవలో గుర్తింపు పొందిన కావూరి సాంబశివరావు ఇక లేరు

జనం న్యూస్: హైద‌రాబాద్ స్టార్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌కీయ కురువృద్ధులు, కేంద్రమాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్య…

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం

జనం న్యూస్: సౌదీ అరేబియాలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను ఏపీ ఎన్ఆర్టీఎస్, ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం స్వదేశానికి రప్పించేందుకు చేసిన కృషి ఫలించింది. సౌదీలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న…

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కేటీఆర్ వ్యాఖ్య

జనం న్యూస్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం…

ప్రపంచ ఉద్రిక్తతల ప్రభావం

జనం న్యూస్: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు అని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం అని…

ఢిల్లీ విధానాలపై హరీశ్ రావు విమర్శలు

జనం న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఢిల్లీలో నీతులు. రాష్ట్రంలో మాత్రం అడ్డగోలుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను…

ఉగాది వేడుకల్లో భారీ నిర్ణయం

జనం న్యూస్: రాష్ట్రంపై యుద్ధ ప్రభావం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పౌల్ట్రీ, హర్టీకల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు…