రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ పత్రాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున లోక్‌భవన్‌కు వెళ్లి…

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్లు రూ. 5కే పేదల ఆకలి తీర్చుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్న క్యాంటీన్లకు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి…

ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై దుమారం

అక్షర ఆయుధం ; ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం…

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

అక్షర ఆయుధం : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రాజ్యంగ (131 సవరణ) బిల్లు లోక్‌సభలో శుక్రవారం…

మహిళా బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరం

అక్షర ఆయుధం ; మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు వచ్చింది. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారు. ఆ…

రాహుల్ గాంధీకి ₹1000 కోట్లు రైతులకు వెన్నుపోటు?

అక్షర ఆయుధం ‘తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దానిమీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని…

పొట్టి శ్రీరాములు త్యాగంతో రాష్ట్రం

అక్షర ఆయుధం : అమరజీవి త్యాగ ఫలితంగా రాష్ట్రం వచ్చింది.. ఆయన స్పూర్తిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి…

బారామతిలో సునేత్రా పవార్ ఏకగ్రీవం ఖాయమా?

అక్షర ఆయుధం : బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన…

టవర్ల నిర్మాణానికి టైమ్‌లైన్ ఖరారు 2028

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా రాజధాని అమరావతిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని…

రాహుల్ గాంధీకి రూ.1000 కోట్లు కేటాయింపుపై విమర్శలు

జనం న్యూస్: తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దానిమీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని…