ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు జరగాలి

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం అవుతున్నాయి అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

టీడీపీకి కొత్త తలనొప్పి

సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.…

గ్యాస్ కొరత వేళ భారత్‌కు బిగ్ రిలీఫ్

సాక్షి డిజిటల్ న్యూస్ : గ్యాస్ కొరతతో దేశం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. కేంద్రం భారీ ఊరట కల్పించే వార్త చెప్పింది. ఎల్పీజీ గ్యాస్‌తో…

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.…

గాంధీ విగ్రహం ఖర్చుపై సీఎం రేవంత్ స్పష్టం

సాక్షి డిజిటల్ న్యూస్ : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో…

ఒక్కో రైతు ఖాతాలో ఏడాదికి రూ.20వేలు జమ

సాక్షి డిజిటల్ న్యూస్ : అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ క్రమంలో రైతులకు పీఎం కిసాన్- అన్నదాత…

ఆఫ్రికా దిశగా భారతీయ ట్యాంకర్ ప్రయాణం

సాక్షి డిజిటల్ న్యూస్ : అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని వారి సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో చమురు రవాణాకు అత్యంత…

తెలంగాణలో 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘వైద్యం యాంత్రికంగా ఉండొద్దు అన్నది వైద్యులకు నా సూచన. ప్రజలకు మానవత్వంతో కూడిన వైద్య సాయం అందించడం ప్రతి వైద్యుడు కర్తవ్యంగా…

హర్మూజ్ మార్గం దాటి భారత్ చేరిన నౌక.

సాక్షి డిజిటల్ న్యూస్ : హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి ఓ నౌక ఇండియాకు చేరుకుంది. ముంబై పోర్ట్‌కు ఆ చమురు ట్యాంకర్ వచ్చింది. ఇరాన్ యుద్ధం…

పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు కొత్త ‘3C ఫార్ములా’

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే జిల్లాలను ప్రమోట్ చేయండి. ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని…