ఒలింపిక్స్ లక్ష్యంక్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ

అక్షర ఆయుధం ; ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు

అక్షర ఆయుధం; తెలంగాణ మావోయిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బ తగిలింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన అనుచరులు సైతం…

ప్రాజెక్టుల భద్రతపై రాజీ లేదు

అక్షర ఆయుధం: ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు…

మహిళల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అక్షర ఆయుధం : మహిళను శక్తితో పోల్చుతాం. మహిళలను కుటుంబ గౌరవంగా భావిస్తాం. అలాంటిది మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదు. ఈ…

యుద్ధ సమయంలో భారత్‌కు ఊరట

అక్షర ఆయుధం :ఇరాన్‍‍పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు చమురు సరఫరా…

హార్వర్డ్ కోర్సు ఫీజు ఎవరు చెల్లించారు?..

అక్షర ఆయుధం: బీఆర్ఎస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి చదువుకున్నారని ఆరోపిస్తూ పోస్ట్ చేయడం ద్వారా ఈ వివాదం మరింత…

వైసీపీ ఎమ్మెల్యేలు 1100 మంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు

అక్షర ఆయుధం:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి సభ్యులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు…

చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…

అక్షర ఆయుధం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసెంబ్లీలో శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం చంద్రబాబునాయుడు మైనర్లు…

ఏపీలో టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్

అక్షర ఆయుధం: ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. SSC పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం…

ఏపీలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్‌కు భారీ ప్రోత్సాహం

అక్షర ఆయుధం:రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సహిస్తోంది…