చమురు సంస్థలపై కేంద్రం భారీ నిర్ణయం..

అక్షర ఆయుధం: కేంద్ర ప్రభుత్వం చమురు శుద్ధి సంస్థలపై నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్న వేళ పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కృత్రిమ కొరత…

పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

అక్షర ఆయుధం : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వసన్నద్ధం కావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే 25 సంవత్సరాలకు…

ఏపీలో గ్రామపంచాయతీల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్…

అక్షర ఆయుధం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుటి వరకు ఉన్న 3 పంచాయతీలను నాలుగు పంచాయతీలకు పెంచింది. జనాభా 10…

కొత్తపాస్ పుస్తకాలకు క్యూఆర్ కోడ్ విధానం

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘రైతుల భూములకు భద్రత కల్పిస్తాం… రైతుల ఆదాయం పెంచుతాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు…

దేశంలో టాప్ రిచ్చెస్ట్ మహిళా ఎమ్మెల్యేలు

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) 14 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు…

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారుల తయారీ

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలోని స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు…

ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలోని స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు…

పశ్చిమాసియా యుద్ధ పరిణామాలపై పార్లమెంట్‌లో కేంద్రం వివరణ

పయనించే సూర్యుడు న్యూస్ : గత నెల 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌తో యుద్ధం మొదలైంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. యూఏఈ,…

ఏపీలో 587 కేజీబీవీ విద్యాలయాలు-59 కాలేజీల నిర్మాణం వేగవంతం చేస్తాం

పయనించే సూర్యుడు న్యూస్ : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయమంత్రి జయంత్…

మార్చి 13న డబ్బులు వచ్చే చాన్స్

అక్షర ఆయుధం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన విషయంలో అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో…