హార్వర్డ్ కోర్సు ఫీజు ఎవరు చెల్లించారు?..

అక్షర ఆయుధం: బీఆర్ఎస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి చదువుకున్నారని ఆరోపిస్తూ పోస్ట్ చేయడం ద్వారా ఈ వివాదం మరింత…

వైసీపీ ఎమ్మెల్యేలు 1100 మంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు

అక్షర ఆయుధం:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి సభ్యులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు…

చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…

అక్షర ఆయుధం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసెంబ్లీలో శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం చంద్రబాబునాయుడు మైనర్లు…

ఏపీలో టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్

అక్షర ఆయుధం: ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. SSC పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం…

ఏపీలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్‌కు భారీ ప్రోత్సాహం

అక్షర ఆయుధం:రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సహిస్తోంది…

9 రాష్ట్రాలకు కొత్తగవర్నర్లు.

సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల…

రాజ్యసభకు నితీష్ కుమార్… మరి బీహార్ నెక్ట్స్ సీఎం ఎవరు?

సాక్షి డిజిటల్ న్యూస్ : బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలను వదిలి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు.…

ఏపీలో తల్లిదండ్రులకు బంపరాఫర్: మూడో సంతానానికి రూ.25వేలు కానుక

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా నిర్వహిస్తేనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా నిలుస్తుంది అని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.…

స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలపై డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్…

మూడోసారి ప్రజల్లోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రజాప్రభుత్వం మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం రెండుసార్లు ప్రజల్లోకి వెళ్లింది. 2023లో ప్రజాపాలన,…