సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు

అక్షర ఆయుధం; తెలంగాణ మావోయిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బ తగిలింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన అనుచరులు సైతం…

ప్రాజెక్టుల భద్రతపై రాజీ లేదు

అక్షర ఆయుధం: ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు…

మహిళల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అక్షర ఆయుధం : మహిళను శక్తితో పోల్చుతాం. మహిళలను కుటుంబ గౌరవంగా భావిస్తాం. అలాంటిది మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదు. ఈ…

రష్యా నుంచి చమురు కొనుగోలుపై చర్చ

సాక్షి డిజిటల్ న్యూస్ : ఇరాన్ యుద్దం నేపథ్యంలో భారత్‌కు రష్యా నుండి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతులు లభించాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని…

ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

సాక్షి డిజిటల్ న్యూస్ : రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్…

మాదిగల పిల్లలు IAS, IPS కావాలి

సాక్షి డిజిటల్ న్యూస్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పులు కుట్టుకునే వారిని చెప్పులు కుట్టుకోమని చెప్పింది. కానీ ఈ ప్రజాప్రభుత్వం మాత్రం ఈ జాతి ఈ రాజ్యాన్ని…

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో పర్యటించనున్నారు. రైసినా డైలాగ్ 2026 సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సాంకేతికత- సుపరిపాలనపై…

భారత్‌తో వాణిజ్యంలో చైనా తరహా తప్పులు చేయబోమని అమెరికా వ్యాఖ్య

పయనించే సూర్యుడు న్యూస్ : రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే సాకుతో భారత్‌పై సుంకాలను భారీగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల కుదిరిన…

సమాజంలోని వెనుకబడిన వర్గాల ఎదుగుదలకు ప్రభుత్వం కృషి

పయనించే సూర్యుడు న్యూస్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పులు కుట్టుకునే వారిని చెప్పులు కుట్టుకోమని చెప్పింది. కానీ ఈ ప్రజాప్రభుత్వం మాత్రం ఈ జాతి ఈ రాజ్యాన్ని…

యుద్ధ సమయంలో భారత్‌కు ఊరట

అక్షర ఆయుధం :ఇరాన్‍‍పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు చమురు సరఫరా…