హర్మూజ్ మార్గం దాటి భారత్ చేరిన నౌక.

సాక్షి డిజిటల్ న్యూస్ : హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి ఓ నౌక ఇండియాకు చేరుకుంది. ముంబై పోర్ట్‌కు ఆ చమురు ట్యాంకర్ వచ్చింది. ఇరాన్ యుద్ధం…

పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు కొత్త ‘3C ఫార్ములా’

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే జిల్లాలను ప్రమోట్ చేయండి. ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని…

ఆర్టీవో కార్యాలయాలపై కీలక నిర్ణయం.

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్ర‌ధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి…

గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్ :దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు వద్దు అని కేంద్రం తెలిపింది. భయాందోళనతో అనవసరంగా బుకింగ్ చేయవద్దు అని సూచించింది. ఎల్పీజీ…

వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది

సాక్షి డిజిటల్ న్యూస్ :నాలుగు రోజుల ముందే అంటే మార్చి 11నే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అర్హులైన పేదలకు గుర్తించి స్థలంతో పాటు…

ప్రభుత్వం పని చేసేది పేదల కోసం. సంపన్నుల కోసం కాదు

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగంలో కేపీఐలు మెరుగు పడాలి. రూ.20 లక్షల కోట్లకు స్థూల ఉత్పత్తి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 15.1…

బంగ్లాదేశ్‌లో చమురు సంక్షోభం.

సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే, రవాణాకు కీలకమైన హర్మూజ్ జల…

జనగణనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం:

సాక్షి డిజిటల్ న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర జనగణన డైరెక్టర్ జే నివాస్ మంగళవారం భేటీ అయ్యారు. మే 1తేదీ నుంచి హౌస్ లిస్టింగ్…

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.

సాక్షి డిజిటల్ న్యూస్ : కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహంచాలి అని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో గోదావరి పుష్కరాలపై…

కొత్తపాస్ పుస్తకాలకు క్యూఆర్ కోడ్ విధానం

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘రైతుల భూములకు భద్రత కల్పిస్తాం… రైతుల ఆదాయం పెంచుతాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు…