ద్రౌపది ముర్ము ఆవేదనపై స్పందించిన పవన్ కల్యాణ్

పయనించే సూర్యుడు న్యూస్ : భారత రాష్ట్రపతి పదవి అనేది దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అని, ఆ పదవికి, ఆ వ్యవస్థకు ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం…

హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదు

పయనించే సూర్యుడు న్యూస్ :  మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. ఆయుధాలు,…

హైదరాబాద్ అనుభవం తర్వాత అమరావతిపై చంద్రబాబు కీలక నిర్ణయం?

పయనించే సూర్యుడు న్యూస్ : 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో చేసిన పొరపాటు… అమరావతిలో చేయను అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సైబరాబాద్‌లో భూములపై పెట్టుబడులు…

హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదు

జనం న్యూస్ : మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. ఆయుధాలు,…

రివర్స్ మైగ్రేషన్‌కు భారత్ సిద్ధం-సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

జనం న్యూస్ : ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులే అత్యుత్తమ డిప్లామాట్స్. ఎక్కడికి వెళ్లినా స్థానికులతో కలిసిమెలిసి నివసించటంలో వారికి మించిన వారులేరు. ప్రపంచ దేశాలకు విస్తృత సేవలు…

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో పర్యటించనున్నారు. రైసినా డైలాగ్ 2026 సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సాంకేతికత- సుపరిపాలనపై…

భారత్‌తో వాణిజ్యంలో చైనా తరహా తప్పులు చేయబోమని అమెరికా వ్యాఖ్య

పయనించే సూర్యుడు న్యూస్ : రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే సాకుతో భారత్‌పై సుంకాలను భారీగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల కుదిరిన…

సమాజంలోని వెనుకబడిన వర్గాల ఎదుగుదలకు ప్రభుత్వం కృషి

పయనించే సూర్యుడు న్యూస్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పులు కుట్టుకునే వారిని చెప్పులు కుట్టుకోమని చెప్పింది. కానీ ఈ ప్రజాప్రభుత్వం మాత్రం ఈ జాతి ఈ రాజ్యాన్ని…