24 గంటల్లో పరిస్థితి మార్పు: భారత్‌కు రానున్న నౌకను ఇరాన్ సీజ్ చేసింది

జనం న్యూస్ :  హోర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీ ఎంఎసిసి ఫ్రాన్సెస్కా, ఎపామినోండాస్, యూఫోరియా నౌకలను స్వాధీనం చేసుకుంది. పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…

జనసేన నేతపై పిఠాపురం వర్మ సంచలన ఆరోపణలు

సాక్షి డిజిటల్ న్యూస్:  నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్‌వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పెండెం దొరబాబుపై తీవ్ర…

కీలక తీర్పు వెలువరించిన కోర్టు

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులకు భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం…

ఉగ్రవాదంపై మరోసారి కఠిన సందేశం

సాక్షి డిజిటల్ న్యూస్: పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి ఇవాళ్టికి ఏడాది పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్‌…

 చంద్రబాబు నాయుడకు పొన్నం ప్రభాకర్ లేఖ

అక్షర ఆయుధం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్…

జగిత్యాలలో కేసీఆర్ సభకు కేటీఆర్ ఎందుకు హాజరుకాలేదు?

అక్షర ఆయుధం : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.…

పిఠాపురంలో ఉద్రిక్తత

అక్షర ఆయుధం ; పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి టీడీపీ, జనసేన పార్టీల మధ్య గొడవలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పాడ (PADA) కార్యాలయంలో నిర్వహించిన‘PM-AJAY’కార్యక్రమం జరిగింది.…

రాహుల్ గాంధీ పౌరసత్వ కేసులో సంచలనం.

సాక్షి డిజిటల్ న్యూస్ : రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన కేసులో హైకోర్టులో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఓవైపు రాహుల్ పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ…

మోదీ ముందు చూపుతో చౌక ధరలకు గ్యాస్ క్రూడాయిల్ దిగుమతులు

జనం న్యూస్: కేవలం గల్ఫ్ దేశాలు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల నుంచి కూడా భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది…

తెలంగాణలో ఉన్న యూత్ అంతా సచ్చిపోయిన్రా..?

సాక్షి డిజిటల్ న్యూస్ : రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు రాజకీయ సెగలు కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సోమవారం జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన భారీ…