వైఎస్సార్ కాంగ్రెస్ శక్తి రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు : వైఎస్ జగన్

జనం న్యూస్: ఓటీటీలో ప్రపంచ లీడర్‌గా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ హైదరాబాద్‌కు వచ్చేసింది. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. నెట్…

గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం పెద్ద ప్రకటన

అక్షర ఆయుధం: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై చూపిస్తోంది.ముఖ్యంగా భారత్‌పైన ఈ ప్రభావం తీవ్రంగా…

పవన్ కల్యాణ్ శాఖ పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం

జనం న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో ఉన్న అటవీశాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.‘కొందరు అటవీ శాఖ…

ఆర్టీవో కార్యాలయాలపై కీలక నిర్ణయం

అక్షర ఆయుధం: తెలంగాణలోని ప్ర‌ధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ…

స్టూడెంట్స్ సంక్షేమానికి మరో అడుగు

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ పోస్ట్ మెట్రిక్ చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది. పోస్ట్‌మెట్రిక్ విద్యార్థుల స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు…

హర్మూజ్ మార్గం దాటి భారత్ చేరిన నౌక.

సాక్షి డిజిటల్ న్యూస్ : హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి ఓ నౌక ఇండియాకు చేరుకుంది. ముంబై పోర్ట్‌కు ఆ చమురు ట్యాంకర్ వచ్చింది. ఇరాన్ యుద్ధం…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖపై సీఎం చంద్రబాబు అసహనం..

అక్షర ఆయుధం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో ఉన్న అటవీశాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.‘కొందరు అటవీ శాఖ…

పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు కొత్త ‘3C ఫార్ములా’

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే జిల్లాలను ప్రమోట్ చేయండి. ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని…

ఆర్టీవో కార్యాలయాలపై కీలక నిర్ణయం.

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్ర‌ధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి…

గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్ :దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు వద్దు అని కేంద్రం తెలిపింది. భయాందోళనతో అనవసరంగా బుకింగ్ చేయవద్దు అని సూచించింది. ఎల్పీజీ…